Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:51 AM

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు సరికాదు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు సరికాదు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు సరికాదు.  బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం
17-06-2026 388 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం అన్నారు. బుధవారం రామన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తూకం, చెల్లింపులు, కోతల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని గుర్తించి లింగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తే రాజకీయ విమర్శలు చేయడం తగదని, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన కోరారు.

Sthanikam

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు సరికాదు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం

Article Image

రామన్నపేట

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం అన్నారు. బుధవారం రామన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తూకం, చెల్లింపులు, కోతల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని గుర్తించి లింగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తే రాజకీయ విమర్శలు చేయడం తగదని, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News