Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
17-06-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు

ఈ నెల 22 వరకు గడువు

​ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి వెల్లడి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామ పరిధిలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

​కళాశాలలోని సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అర్హత కలిగిన స్థానిక విద్యార్థులు ఈనెల 22వ తేదీ లోపు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని, అర్హులైన వారంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరింత సమాచారం కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

Sthanikam

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Article Image

ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు

ఈ నెల 22 వరకు గడువు

​ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి వెల్లడి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామ పరిధిలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

​కళాశాలలోని సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అర్హత కలిగిన స్థానిక విద్యార్థులు ఈనెల 22వ తేదీ లోపు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని, అర్హులైన వారంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరింత సమాచారం కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News