Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 18, 2026 02:14 PM

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి
June 18, 2026 11:52 AM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 18: చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామాన్ని గురువారం జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామ ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న శంకర్ నాయక్ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉప సర్పంచ్ జుంజి రాజు, ఎంపీఓ కోటేష్, వార్డు సభ్యుడు నందిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News