Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 AM

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి
18-06-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 18: చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామాన్ని గురువారం జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామ ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న శంకర్ నాయక్ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉప సర్పంచ్ జుంజి రాజు, ఎంపీఓ కోటేష్, వార్డు సభ్యుడు నందిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి

Article Image

చిట్యాల, జూన్ 18: చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామాన్ని గురువారం జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామ ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న శంకర్ నాయక్ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉప సర్పంచ్ జుంజి రాజు, ఎంపీఓ కోటేష్, వార్డు సభ్యుడు నందిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News