Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:47 AM

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు
February 03, 2026 01:30 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

ఓటు వేయండి.... గెలిపించండి....ఓటు మీది అభివృద్ధి బాధ్యత నాది.... కుసుమ వెంకట్ రత్నం బాబు.


కోదాడ మునిసిపల్ ఎన్నికల్లో ట్టణ 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ప్రచారం లో దూసుకెళుతున్నారు. ప్రచారం లో భాగంగా వినూత్న రీతిలో ఇంటింటికీ బొట్టు అప్పగించి ఓటు అభ్యర్థించారు. ఇంటింటికి వెళ్లిన కుసుమ బాబుకు ప్రజల నుండి ఆప్యాయత వెల్లువిరుస్తుంది. ఈ సందర్భంగా కుసుమ బాబు మాట్లాడుతూ ఓటు వేయండి.... గెలిపించండి....ఓటు మీది అభివృద్ధి బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నా అన్నారు. ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ ల సహకారం తో కోదాడ పట్టణానికి నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. అభివృద్ధిని ఆదరించి కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలన్నారు.స్థానిక నాయకులు కార్య కర్తలు ఓటింగ్ పూర్తి అయ్యే వరకు విశ్రమించకుండా పార్టీ గెలుపు కు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధన మూర్తి , మంగ ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News