Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:28 PM

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు
03-02-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

ఓటు వేయండి.... గెలిపించండి....ఓటు మీది అభివృద్ధి బాధ్యత నాది.... కుసుమ వెంకట్ రత్నం బాబు.


కోదాడ మునిసిపల్ ఎన్నికల్లో ట్టణ 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ప్రచారం లో దూసుకెళుతున్నారు. ప్రచారం లో భాగంగా వినూత్న రీతిలో ఇంటింటికీ బొట్టు అప్పగించి ఓటు అభ్యర్థించారు. ఇంటింటికి వెళ్లిన కుసుమ బాబుకు ప్రజల నుండి ఆప్యాయత వెల్లువిరుస్తుంది. ఈ సందర్భంగా కుసుమ బాబు మాట్లాడుతూ ఓటు వేయండి.... గెలిపించండి....ఓటు మీది అభివృద్ధి బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నా అన్నారు. ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ ల సహకారం తో కోదాడ పట్టణానికి నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. అభివృద్ధిని ఆదరించి కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలన్నారు.స్థానిక నాయకులు కార్య కర్తలు ఓటింగ్ పూర్తి అయ్యే వరకు విశ్రమించకుండా పార్టీ గెలుపు కు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధన మూర్తి , మంగ ఉన్నారు.

Sthanikam

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

Article Image

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

ఓటు వేయండి.... గెలిపించండి....ఓటు మీది అభివృద్ధి బాధ్యత నాది.... కుసుమ వెంకట్ రత్నం బాబు.


కోదాడ మునిసిపల్ ఎన్నికల్లో ట్టణ 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ప్రచారం లో దూసుకెళుతున్నారు. ప్రచారం లో భాగంగా వినూత్న రీతిలో ఇంటింటికీ బొట్టు అప్పగించి ఓటు అభ్యర్థించారు. ఇంటింటికి వెళ్లిన కుసుమ బాబుకు ప్రజల నుండి ఆప్యాయత వెల్లువిరుస్తుంది. ఈ సందర్భంగా కుసుమ బాబు మాట్లాడుతూ ఓటు వేయండి.... గెలిపించండి....ఓటు మీది అభివృద్ధి బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నా అన్నారు. ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ ల సహకారం తో కోదాడ పట్టణానికి నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. అభివృద్ధిని ఆదరించి కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలన్నారు.స్థానిక నాయకులు కార్య కర్తలు ఓటింగ్ పూర్తి అయ్యే వరకు విశ్రమించకుండా పార్టీ గెలుపు కు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధన మూర్తి , మంగ ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News