తెలంగాణ శాసనసభ ప్రభుత్వ విప్గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ని నిదానపల్లి ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి-యాదయ్య , మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి వీరేశం ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ సభ్యులు భాషమళ్ల సంతోష్, నారపాక అశోక్, నారపాక బిక్షపతి, సల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి