Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అవగాహన! కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 10:26 PM

ప్రభుత్వ వైద్యంపై ‘రాజ్‌గోపాల్‌రెడ్డి’ సమీక్ష: ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి!

ప్రభుత్వ వైద్యంపై ‘రాజ్‌గోపాల్‌రెడ్డి’ సమీక్ష: ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి!

ప్రభుత్వ వైద్యంపై ‘రాజ్‌గోపాల్‌రెడ్డి’ సమీక్ష: ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి!
July 30, 2026 08:27 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, సాంకేతిక పరికరాల అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడులో నల్గొండ, యాదాద్రి జిల్లాల వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని, పేదలకు ఉచిత వైద్యం అందాలన్నారు. చౌటుప్పల్‌లో ట్రామా కేర్ సెంటర్, 100 పడకల ఆసుపత్రి వేగవంతానికి చర్యలు తీసుకుంటామని, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చండూరు ఆసుపత్రుల విస్తరణకు నివేదికలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాల డీఎంహెచ్‌ఓలు, డీసీహెచ్‌ఓలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News