Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 05:55 PM

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు
July 30, 2026 03:55 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రంలోనీ SC కాలనీ కత్తుల నవ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు తడకమళ్ళ రవికుమార్, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, బొంకూరి సురేష్, కొండగడుపుల వెంకటేష్, బొంకూరి మధు, తడకమళ్ళ మల్లికార్జన్, కాసార్ల రాజశేఖర్, బొంకూరి బాలకృష్ణ, బొంకూరి సాయి, బొంకూరి రాజు, బొంకూరి శివ, కాసార్ల పవన్, బొంకూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News