Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 05:42 PM

సర్ ప్రక్రియను 100% పూర్తిచేసిన బిఎల్ఓ లకు ఘన సన్మానం

సర్ ప్రక్రియను 100% పూర్తిచేసిన బిఎల్ఓ లకు ఘన సన్మానం

సర్ ప్రక్రియను 100% పూర్తిచేసిన బిఎల్ఓ లకు ఘన సన్మానం
July 30, 2026 03:55 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపే మండల పరిధిలోని గానుగుబండలో సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను 239 మరియు 240 బూతులలో నెలరోజుల పాటు ఎండనక ,వాననక ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే పౌరుడికి వజ్రాయుధంగా గల ఓటు విలువను తెలియజేస్తూ సకాలంలో సర్ ప్రక్రియను విజయవంతంగా 100% పూర్తి చేసినందుకుగాను బిఎల్ఓ లు గుండగాని శోభ, రుద్ర స్రవంతి లను గురువారం ఘనంగా శాలువాతో సన్మానించి ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దుర్గయ్య వీరయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News