Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో పరిశ్రమల కాలుష్యంపై బీఆర్ఎస్ ఆందోళన.. కమిషనర్‌కు వినతి కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 03:48 PM

భారీ వర్షం దెబ్బకు రెండు ఇళ్లు ధ్వంసం.. ప్రభుత్వ సాయం కోరుతున్న బాధితులు

భారీ వర్షం దెబ్బకు రెండు ఇళ్లు ధ్వంసం.. ప్రభుత్వ సాయం కోరుతున్న బాధితులు

భారీ వర్షం దెబ్బకు రెండు ఇళ్లు ధ్వంసం.. ప్రభుత్వ సాయం కోరుతున్న బాధితులు
July 30, 2026 01:20 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం చాప్టా (కే) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి జన్వాడే సంతోష్‌కు చెందిన పాత ఇల్లు పూర్తిగా కూలిపోగా, అది పక్కనే ఉన్న ఆయన సోదరుడు జన్వాడే శ్రీకాంత్ ఇటీవల నిర్మించిన ఇంటిపై పడటంతో ఆ ఇల్లు కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇంటి తగడలు, వాటర్ ట్యాంక్, పైపులు తదితర సామగ్రి ధ్వంసమై సుమారు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సాయం అందించాలని బాధితులు జన్వాడే సంతోష్, జన్వాడే శ్రీకాంత్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News