Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 03:56 PM

తుంగతుర్తి సామేలుకు కృతజ్ఞతలు తెలిపిన: కాంగ్రెస్ మండల అధ్యక్షు రేగటి రవి గౌడ్

తుంగతుర్తి సామేలుకు కృతజ్ఞతలు తెలిపిన: కాంగ్రెస్ మండల అధ్యక్షు రేగటి రవి గౌడ్

తుంగతుర్తి సామేలుకు కృతజ్ఞతలు తెలిపిన: కాంగ్రెస్ మండల అధ్యక్షు రేగటి రవి గౌడ్
July 30, 2026 01:20 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి:- నియోజకవర్గంలోని తుంగతుర్తిలోనే మంజూరైన ఫైర్ స్టేషన్ ఎమ్మెల్యే సామేలు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ గురువారం తెలిపారు. కొందరు ఫైర్ స్టేషన్ తుంగతుర్తిలో ఏర్పాటు చేయడం లేదంటూ అపోహాలు సృష్టించడం జరిగిందని, అవి ఎవ్వరు నమ్మవద్దని ఎమ్మెల్యే ప్రత్యేకంగా తుంగతుర్తిలో ఏర్పాటు చేయడం కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వారికి మండల కాంగ్రెస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాసరి శ్రీను, చింతకుంట్ల బాబు, రుద్ర రామచంద్రు, రాఘవులు, అబ్బగాని వేణు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News