Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 18, 2026 07:06 PM

పాలేరు సంత వేలం పాట దక్కించుకున్న కంచర్ల జీవన్ రెడ్డి

పాలేరు సంత వేలం పాట దక్కించుకున్న కంచర్ల జీవన్ రెడ్డి

పాలేరు సంత వేలం పాట దక్కించుకున్న కంచర్ల జీవన్ రెడ్డి
March 18, 2026 04:20 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

కుసుమంచి మండలం పాలేరు వారాంతపు సంత వేలం పాటపై వచ్చిన వార్తల ప్రభావంతో వేలం ప్రక్రియకు విశేష స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన కంచర్ల జీవన్ రెడ్డి సొంతంగా వేలం పాటలో పాల్గొని రూ.49 లక్షల 50 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.

వేలం కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించగా, స్థానిక అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సర్పంచ్ నాగేశ్వర రావు , ఉపసర్పంచ్ వెలిశెట్టి ఉపేందర్ , గ్రామ కార్యదర్శి, పాటదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంత వేలం విజయవంతంగా పూర్తవడంతో స్థానికంగా సంత నిర్వహణకు మరింత ఊతం లభిస్తుందని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News