Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:26 PM

పాలేరు సంత వేలం పాట దక్కించుకున్న కంచర్ల జీవన్ రెడ్డి

పాలేరు సంత వేలం పాట దక్కించుకున్న కంచర్ల జీవన్ రెడ్డి

పాలేరు సంత వేలం పాట దక్కించుకున్న కంచర్ల జీవన్ రెడ్డి
March 18, 2026 04:20 PM 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుసుమంచి మండలం పాలేరు వారాంతపు సంత వేలం పాటపై వచ్చిన వార్తల ప్రభావంతో వేలం ప్రక్రియకు విశేష స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన కంచర్ల జీవన్ రెడ్డి సొంతంగా వేలం పాటలో పాల్గొని రూ.49 లక్షల 50 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.

వేలం కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించగా, స్థానిక అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సర్పంచ్ నాగేశ్వర రావు , ఉపసర్పంచ్ వెలిశెట్టి ఉపేందర్ , గ్రామ కార్యదర్శి, పాటదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంత వేలం విజయవంతంగా పూర్తవడంతో స్థానికంగా సంత నిర్వహణకు మరింత ఊతం లభిస్తుందని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News