PRINT TIME: March 18, 2026 07:06 PM
పాలేరు సంత వేలం పాట దక్కించుకున్న కంచర్ల జీవన్ రెడ్డి
పాలేరు సంత వేలం పాట దక్కించుకున్న కంచర్ల జీవన్ రెడ్డి
March 18, 2026 04:20 PM
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
కుసుమంచి మండలం పాలేరు వారాంతపు సంత వేలం పాటపై వచ్చిన వార్తల ప్రభావంతో వేలం ప్రక్రియకు విశేష స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన కంచర్ల జీవన్ రెడ్డి సొంతంగా వేలం పాటలో పాల్గొని రూ.49 లక్షల 50 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.
వేలం కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించగా, స్థానిక అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సర్పంచ్ నాగేశ్వర రావు , ఉపసర్పంచ్ వెలిశెట్టి ఉపేందర్ , గ్రామ కార్యదర్శి, పాటదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సంత వేలం విజయవంతంగా పూర్తవడంతో స్థానికంగా సంత నిర్వహణకు మరింత ఊతం లభిస్తుందని

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి