Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:00 AM

పెద్ద వంగర మండల జనరల్ సెక్రటరీగా ముద్దసాని హరీష్ కు నియామక పత్రం అందజేసిన డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్

పెద్ద వంగర మండల జనరల్ సెక్రటరీగా ముద్దసాని హరీష్ కు నియామక పత్రం అందజేసిన డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్

పెద్ద వంగర మండల జనరల్ సెక్రటరీగా ముద్దసాని హరీష్ కు నియామక పత్రం అందజేసిన డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్
08-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి :మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఈరోజు మండలం చైర్మన్ కుమ్మరి రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ చేతుల మీదుగా సురేష్కు నియామక పత్రం అందజేయడం జరిగింది. సందర్భంగా డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్ మాట్లాడుతూ మండలంలో మానవ హక్కులు బాలల హక్కులు మహిళా రక్షణ చట్టాలు వినియోగదారుల హక్కుల చట్టం సమాచార హక్కు చట్టం విద్యకు చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నర్కుటి రామారాజు. డివిజన్ కమిటీ ఉమేష్. తదితరులు పాలొగొన్నారు

Sthanikam

పెద్ద వంగర మండల జనరల్ సెక్రటరీగా ముద్దసాని హరీష్ కు నియామక పత్రం అందజేసిన డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్

Article Image

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి :మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఈరోజు మండలం చైర్మన్ కుమ్మరి రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ చేతుల మీదుగా సురేష్కు నియామక పత్రం అందజేయడం జరిగింది. సందర్భంగా డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్ మాట్లాడుతూ మండలంలో మానవ హక్కులు బాలల హక్కులు మహిళా రక్షణ చట్టాలు వినియోగదారుల హక్కుల చట్టం సమాచార హక్కు చట్టం విద్యకు చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నర్కుటి రామారాజు. డివిజన్ కమిటీ ఉమేష్. తదితరులు పాలొగొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News