Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:35 AM

పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదవాలి......

పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదవాలి......

పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదవాలి......
01-02-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదవాలి......

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..

జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి దయానందరాణి.......

పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి ఆకాంక్షించారు. ఆదివారం కోదాడ బాయ్స్ హైస్కూల్‌లో తాలూకా పరిధిలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించి, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.వసతి గృహాల్లో ఉంటూ చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ షేక్ సలీం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది వంటిదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మార్కండేయులు, ఉపాధ్యాయులు బడుగుల సైదులు, హెడ్మాస్టర్, వార్డెన్లు పద్మా, రుక్మిణి, వరప్రసాద్, హరికృష్ణ, బాలకృష్ణ, ప్రభాకర్, నాగరాజు, రమేష్ సైదులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు...........


Sthanikam

పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదవాలి......

Article Image

పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదవాలి......

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..

జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి దయానందరాణి.......

పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి ఆకాంక్షించారు. ఆదివారం కోదాడ బాయ్స్ హైస్కూల్‌లో తాలూకా పరిధిలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించి, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.వసతి గృహాల్లో ఉంటూ చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ షేక్ సలీం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది వంటిదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మార్కండేయులు, ఉపాధ్యాయులు బడుగుల సైదులు, హెడ్మాస్టర్, వార్డెన్లు పద్మా, రుక్మిణి, వరప్రసాద్, హరికృష్ణ, బాలకృష్ణ, ప్రభాకర్, నాగరాజు, రమేష్ సైదులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు...........


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News