Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:28 PM

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు
March 02, 2026 04:20 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గాంధీనగర్ ఎస్సీ కాలనీలో విద్యుత్ ఇబ్బందులకు పరిష్కారం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ఎస్సీ కాలనీలో గత పదిహేనేళ్లుగా కొనసాగుతున్న తక్కువ విద్యుత్ ఒత్తిడి సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీలో విద్యుత్ స్తంభాలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను 13వ వార్డు కౌన్సిలర్ భూక్యా కౌసల్య, భూక్యా మహేష్ దృష్టికి కాలనీ వాసులు తీసుకెళ్లగా, వారు వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది మరమ్మతులు నిర్వహించి సరఫరాను సక్రమం చేశారు. సమస్య పరిష్కారమవడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్, బాలెంల వీరయ్య, అంతటి ఉప్పలయ్య దుర్గయ్య, జక్కలి సైదులు, మహమూద్ పాషా, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News