Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:04 PM

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
12-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బేతెస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం

మునగాల, మార్చి 12: స్థానిక మండల కేంద్రంలోని ట్రినీటి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బేతెస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్యాడ్లు, కలాలు, స్కేలులు, పెన్సిల్లు, చెరిపే పరికరాలు, పదును పెట్టే పరికరాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బేతెస్థ సేవా సంస్థ నిర్వహణాధికారి దుర్గం కరుణ శ్రీ ప్రభాకర్ పాల్గొని విద్యార్థులకు సామగ్రిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షలను ధైర్యంగా రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. పదవ తరగతిలో సాధించే మార్కులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. విద్యార్థులు పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బేతెస్థ సేవా సంస్థ వ్యవస్థాపకులు దుర్గం ప్రభాకర్, ట్రినీటి ఉన్నత పాఠశాల ప్రతినిధి మల్లంగి వనజ, ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ ముల్లంగి జాకబ్ రాజు, పాల్వాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

Article Image

బేతెస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం

మునగాల, మార్చి 12: స్థానిక మండల కేంద్రంలోని ట్రినీటి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బేతెస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్యాడ్లు, కలాలు, స్కేలులు, పెన్సిల్లు, చెరిపే పరికరాలు, పదును పెట్టే పరికరాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బేతెస్థ సేవా సంస్థ నిర్వహణాధికారి దుర్గం కరుణ శ్రీ ప్రభాకర్ పాల్గొని విద్యార్థులకు సామగ్రిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షలను ధైర్యంగా రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. పదవ తరగతిలో సాధించే మార్కులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. విద్యార్థులు పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బేతెస్థ సేవా సంస్థ వ్యవస్థాపకులు దుర్గం ప్రభాకర్, ట్రినీటి ఉన్నత పాఠశాల ప్రతినిధి మల్లంగి వనజ, ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ ముల్లంగి జాకబ్ రాజు, పాల్వాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News