Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 24, 2026 06:17 PM

పద్మ మృతదేహానికి కాంగ్రెస్ నేతల నివాళులు

పద్మ మృతదేహానికి కాంగ్రెస్ నేతల నివాళులు

పద్మ మృతదేహానికి కాంగ్రెస్ నేతల నివాళులు
March 24, 2026 03:59 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణానికి చెందిన దేవనక పద్మ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు సందర్శించి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటే రమేష్, వనం చంద్రశేఖర్, మహమ్మద్ నాసర్, జెల్ల వెంకటేశం, కోట సుధాకర్, సాల్వేరు లింగం, గొరిగే శేఖర్, బండ లింగస్వామి, ఆముద లక్ష్మణ్, బుర్రి ఉపేందర్, నకరికంటి సుదర్శన్, ఊట్కూరి శీను, నోముల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News