Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:19 PM

ఓటరు జాబితా సవరణకు 8 లోపు గడువు

ఓటరు జాబితా సవరణకు 8 లోపు గడువు

ఓటరు జాబితా సవరణకు 8 లోపు గడువు
06-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఓటర్ జాబితా పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి :

చిట్యాల ఓటర్ జాబితా సవరణపై ఈనెల 8 లోపు దరఖాస్తు చేసుకోవాలి చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను అన్నారు సోమవారం రోజున చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఓటర్ జాబితా పై అఖిలపక్షల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమం పూర్తయిందని, ఈ జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్న ఏమైనా సవరణలు చేయాలన్న ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 10న ఓటర్ తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని దాని తర్వాత ఓటరు జాబితా ను ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య యాదవ్, పోకల యేసురత్నం, రాజేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య గౌడ్, సిపిఎం నాయకులు శీల రాజయ్య, బిజెపి నాయకులు చికిలంమెట్ల అశోక్, బిఎస్పి నాయకులు గ్యార మారయ్య, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటరు జాబితా సవరణకు 8 లోపు గడువు

Article Image

ఓటర్ జాబితా పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి :

చిట్యాల ఓటర్ జాబితా సవరణపై ఈనెల 8 లోపు దరఖాస్తు చేసుకోవాలి చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను అన్నారు సోమవారం రోజున చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఓటర్ జాబితా పై అఖిలపక్షల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమం పూర్తయిందని, ఈ జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్న ఏమైనా సవరణలు చేయాలన్న ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 10న ఓటర్ తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని దాని తర్వాత ఓటరు జాబితా ను ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య యాదవ్, పోకల యేసురత్నం, రాజేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య గౌడ్, సిపిఎం నాయకులు శీల రాజయ్య, బిజెపి నాయకులు చికిలంమెట్ల అశోక్, బిఎస్పి నాయకులు గ్యార మారయ్య, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News