Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ పౌర్ణమి వేళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:35 PM

ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్

ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్

ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్
05-02-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సామినేని రజిని నరేష్ వినూత్న రీతిలో డప్పు కొడుతూ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని, వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఓటు వేసిన ఓటుకు విలువ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని అన్నారు. వార్డు ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్న మంత్రి ఎమ్మెల్యే సహకారంతో వాటికి పరిష్కార మార్గాన్ని చేపడుతారని వార్డు ప్రజలకు తెలిపారు.

Sthanikam

ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్

Article Image

ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సామినేని రజిని నరేష్ వినూత్న రీతిలో డప్పు కొడుతూ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని, వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఓటు వేసిన ఓటుకు విలువ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని అన్నారు. వార్డు ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్న మంత్రి ఎమ్మెల్యే సహకారంతో వాటికి పరిష్కార మార్గాన్ని చేపడుతారని వార్డు ప్రజలకు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News