Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:27 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్
March 12, 2026 04:05 PM 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట: పట్టణంలోని అనంత విజయ్ కార్యక్రమాల మందిరంలో గురువారం నిర్వహించిన వివాహ వేడుకలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యుడు వట్టె జానయ్య యాదవ్ పాల్గొన్నారు.బూర దశరథ్ గౌడ్, చంద్ర దంపతుల కుమార్తె తేజస్వీకి తులసి ఈశ్వర్‌తో జరిగిన వివాహ మహోత్సవంలో ఆయన హాజరై నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఎషబోయిన మల్లేష్ యాదవ్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, బూర కిరణ్, వట్టె లింగరాజు, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News