Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:16 AM

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య
March 19, 2026 12:47 PM 153 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్నముల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పంచాంగ విడుదల

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నిర్నముల గ్రామంలో సాంప్రదాయ వైభవంగా శ్రీ పరాభవ నామ సంవత్సర జ్ఞాన గౌరి పంచాంగం ఆవిష్కరణ జరిగింది. సిద్ధాంత కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి గుణించిన సూర్యసిద్ధాంత ప్రామాణిక చాంద్రమాన పంచాంగాన్ని ఘనంగా విడుదల చేశారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. కూరెళ్ళ విఠలాచార్య ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించగా, గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివరామాంజనేయాలయంలో జరిగిన ఈ వేడుకకు గ్రామ ప్రజలు, భక్తులు భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంచాంగం భారతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, నూతన సంవత్సరానికి మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News