Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య
19-03-2026 161 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్నముల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పంచాంగ విడుదల

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నిర్నముల గ్రామంలో సాంప్రదాయ వైభవంగా శ్రీ పరాభవ నామ సంవత్సర జ్ఞాన గౌరి పంచాంగం ఆవిష్కరణ జరిగింది. సిద్ధాంత కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి గుణించిన సూర్యసిద్ధాంత ప్రామాణిక చాంద్రమాన పంచాంగాన్ని ఘనంగా విడుదల చేశారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. కూరెళ్ళ విఠలాచార్య ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించగా, గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివరామాంజనేయాలయంలో జరిగిన ఈ వేడుకకు గ్రామ ప్రజలు, భక్తులు భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంచాంగం భారతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, నూతన సంవత్సరానికి మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు

Sthanikam

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య

Article Image

నిర్నముల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పంచాంగ విడుదల

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నిర్నముల గ్రామంలో సాంప్రదాయ వైభవంగా శ్రీ పరాభవ నామ సంవత్సర జ్ఞాన గౌరి పంచాంగం ఆవిష్కరణ జరిగింది. సిద్ధాంత కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి గుణించిన సూర్యసిద్ధాంత ప్రామాణిక చాంద్రమాన పంచాంగాన్ని ఘనంగా విడుదల చేశారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. కూరెళ్ళ విఠలాచార్య ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించగా, గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివరామాంజనేయాలయంలో జరిగిన ఈ వేడుకకు గ్రామ ప్రజలు, భక్తులు భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంచాంగం భారతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, నూతన సంవత్సరానికి మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News