Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:01 AM

నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు టిజీవో నేతల శుభాకాంక్షలు

నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు టిజీవో నేతల శుభాకాంక్షలు

నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు టిజీవో నేతల శుభాకాంక్షలు
27-04-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్‌ను టిజీవో సంగారెడ్డి జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, నోట్ పుస్తకాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసి సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిజీవో జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి. వైద్యనాథ్, సెక్రటరీ డాక్టర్ ఎస్. సంతోష్ కుమార్, సహాధ్యక్షులు బలరాం, ఉపాధ్యక్షులు పర్వతాలు, ఐనేష్, లలిత కుమారి, రామాచారి, వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు రాజిరెడ్డి, రవికుమార్, కార్యవర్గ సభ్యులు పుష్పలత, భూగర్భజలశాఖ ఉపసంచాలకులు డాక్టర్ జి. మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు టిజీవో నేతల శుభాకాంక్షలు

Article Image

సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్‌ను టిజీవో సంగారెడ్డి జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, నోట్ పుస్తకాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసి సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిజీవో జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి. వైద్యనాథ్, సెక్రటరీ డాక్టర్ ఎస్. సంతోష్ కుమార్, సహాధ్యక్షులు బలరాం, ఉపాధ్యక్షులు పర్వతాలు, ఐనేష్, లలిత కుమారి, రామాచారి, వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు రాజిరెడ్డి, రవికుమార్, కార్యవర్గ సభ్యులు పుష్పలత, భూగర్భజలశాఖ ఉపసంచాలకులు డాక్టర్ జి. మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News