Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:12 AM

నూతన ఇంటి కల సాకారం: ఇంద్రమ్మ గృహప్రవేశం, తుంబూరు దయాకర్ రెడ్డి

నూతన ఇంటి కల సాకారం: ఇంద్రమ్మ గృహప్రవేశం, తుంబూరు దయాకర్ రెడ్డి

నూతన ఇంటి కల సాకారం: ఇంద్రమ్మ గృహప్రవేశం, తుంబూరు దయాకర్ రెడ్డి
March 28, 2026 04:41 PM 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా ఏదులాపురం 31వ వార్డు, దిగుట్ల రామాచారీ ఉమ దంపతులకి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశం శనివారం ఘనంగా జరిగింది. ప్రధాన అతిధిగా తుంబూరు దయాకర్ రెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా నూతన వస్త్రాలు బహుకరించి అభినందనలు తెలిపి, ప్రజల సొంతింటి కల నెరవేర్చే ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో నూకల రామ్మోహన్ రెడ్డి, భూక్యా సురేష్ నాయక్, కోప్పేర ఉపేందర్, గణపారపు వీరయ్య, వెంపటి సురేష్, వెంపటి రవి, పొన్నెకంటి నరసింహరావు, తిప్పిరెడ్డి రాజశేఖర్, ఎర్రా శేఖర్, జయప్రసాద్ రావు, ఏపూరి తరుణ్, కళ్లెం శేషి, కొట్టం రంజిత్, పొడేటి శ్రీనివాస రావు, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News