PRINT TIME: March 28, 2026 07:06 PM
నూతన ఇంటి కల సాకారం: ఇంద్రమ్మ గృహప్రవేశం, తుంబూరు దయాకర్ రెడ్డి
నూతన ఇంటి కల సాకారం: ఇంద్రమ్మ గృహప్రవేశం, తుంబూరు దయాకర్ రెడ్డి
March 28, 2026 04:41 PM
50 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఖమ్మం జిల్లా ఏదులాపురం 31వ వార్డు, దిగుట్ల రామాచారీ ఉమ దంపతులకి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశం శనివారం ఘనంగా జరిగింది. ప్రధాన అతిధిగా తుంబూరు దయాకర్ రెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా నూతన వస్త్రాలు బహుకరించి అభినందనలు తెలిపి, ప్రజల సొంతింటి కల నెరవేర్చే ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో నూకల రామ్మోహన్ రెడ్డి, భూక్యా సురేష్ నాయక్, కోప్పేర ఉపేందర్, గణపారపు వీరయ్య, వెంపటి సురేష్, వెంపటి రవి, పొన్నెకంటి నరసింహరావు, తిప్పిరెడ్డి రాజశేఖర్, ఎర్రా శేఖర్, జయప్రసాద్ రావు, ఏపూరి తరుణ్, కళ్లెం శేషి, కొట్టం రంజిత్, పొడేటి శ్రీనివాస రావు, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి