PRINT TIME: February 26, 2026 06:14 PM
నిశ్చితార్థ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు
నిశ్చితార్థ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు
February 26, 2026 04:49 PM
7 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
చిట్యాల పట్టణంలో జరిగిన నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. పదకొండవ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల రమేష్ కుమార్తె మనీషా – అనిల్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, బి ఆర్ ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మంటి లింగస్వామి, ఈర్లపల్లి మల్లయ్య, నక్క వెంకటేశం, ఈర్లపల్లి రమేష్, రూపని బాలు, మేడి నవీన్, నల్ల శివయ్య, నల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన అతిథులు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి