Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:57 PM

నిశ్చితార్థ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

నిశ్చితార్థ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

నిశ్చితార్థ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు
26-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల పట్టణంలో జరిగిన నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. పదకొండవ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల రమేష్ కుమార్తె మనీషా – అనిల్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, బి ఆర్ ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మంటి లింగస్వామి, ఈర్లపల్లి మల్లయ్య, నక్క వెంకటేశం, ఈర్లపల్లి రమేష్, రూపని బాలు, మేడి నవీన్, నల్ల శివయ్య, నల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన అతిథులు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.


Sthanikam

నిశ్చితార్థ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

Article Image

చిట్యాల పట్టణంలో జరిగిన నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. పదకొండవ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల రమేష్ కుమార్తె మనీషా – అనిల్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, బి ఆర్ ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మంటి లింగస్వామి, ఈర్లపల్లి మల్లయ్య, నక్క వెంకటేశం, ఈర్లపల్లి రమేష్, రూపని బాలు, మేడి నవీన్, నల్ల శివయ్య, నల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన అతిథులు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News