Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:54 PM

నిరుపేదలకు న్యాయ సేవలు అందిస్తున్న జన్ను ఆనంద్‌కు అంబేద్కర్ అవార్డు

నిరుపేదలకు న్యాయ సేవలు అందిస్తున్న జన్ను ఆనంద్‌కు అంబేద్కర్ అవార్డు

నిరుపేదలకు న్యాయ సేవలు అందిస్తున్న జన్ను ఆనంద్‌కు అంబేద్కర్ అవార్డు
07-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వరంగల్ జిల్లాలో ఆదివారం జన్ను ఆనంద్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో జన్ను ఆనంద్‌ను ఘనంగా సన్మానించి “జ్ఞాన సూర్యుడు అంబేద్కర్ అవార్డు” ప్రదానం చేశారు. గత కొన్నేళ్లుగా నిరుపేద కుటుంబాలకు ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అందిస్తూ లీగల్ అడ్వైజర్‌గా సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జన్ను ఆనంద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను బట్టి ఉచిత న్యాయ సేవలు, సలహాలు అందించడం కొనసాగిస్తానని తెలిపారు. డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆయన సేవలను అభినందిస్తూ సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మిట్టపల్లి రాజకుమార్, రాంబాబు, వేణుమాధవ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నిరుపేదలకు న్యాయ సేవలు అందిస్తున్న జన్ను ఆనంద్‌కు అంబేద్కర్ అవార్డు

Article Image

వరంగల్ జిల్లాలో ఆదివారం జన్ను ఆనంద్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో జన్ను ఆనంద్‌ను ఘనంగా సన్మానించి “జ్ఞాన సూర్యుడు అంబేద్కర్ అవార్డు” ప్రదానం చేశారు. గత కొన్నేళ్లుగా నిరుపేద కుటుంబాలకు ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అందిస్తూ లీగల్ అడ్వైజర్‌గా సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జన్ను ఆనంద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను బట్టి ఉచిత న్యాయ సేవలు, సలహాలు అందించడం కొనసాగిస్తానని తెలిపారు. డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆయన సేవలను అభినందిస్తూ సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మిట్టపల్లి రాజకుమార్, రాంబాబు, వేణుమాధవ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News