Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:00 AM

నేషనల్ హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బైండ్ల కృష్ణ ,జిల్లా ప్రధాన కార్యదర్శిగా అఖిల్ నియామక

నేషనల్ హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బైండ్ల కృష్ణ ,జిల్లా ప్రధాన కార్యదర్శిగా అఖిల్ నియామక

నేషనల్ హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి  జిల్లా అధ్యక్షులుగా బైండ్ల కృష్ణ ,జిల్లా ప్రధాన కార్యదర్శిగా అఖిల్ నియామక
January 10, 2026 05:19 PM 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా జిల్లా ఆఫీస్ కార్యాలయంలో శనివారం ఒక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ పాల్గొని నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామానికి చెందిన బైండ్ల కృష్ణ ను సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా,నారాయణఖేడ్ మండలం పరిధిలో మన్సూర్ పూర్ గ్రామానికి చెందిన అఖిల్ ను సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని

నియామక ఉత్తర్వులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ మాట్లాడుతూ... జిల్లాలో ప్రతి మండలాల్లో గ్రామాల్లో లోని విద్య,వైద్యం,ఆరోగ్యం,

న్యాయం,రెవెన్యూ,రైతు,మహిళ సమస్యలపైన స్పందించి వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని,విద్యార్థులకు ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు.నూతనంగా నియమకమైన నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ,జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ మాట్లాడుతూ..మాకు ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలం పరిధిలో మహిళ, ప్రజల,రైతుల, విద్యార్థుల, రెవెన్యూ, సమస్యల పైన పోరాడుతు నా వంతు కర్తవ్యంగా,బాధ్యతాయుతంగా,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా నియమాలను ఎల్లప్పుడూ నడుచుకుంటానని , నడుచుకొని సేవా దృక్పథంతో ముందుకు వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News