Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:03 AM

నీర్నెంలలో ఘనంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ

నీర్నెంలలో ఘనంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ

నీర్నెంలలో ఘనంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ
27-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సమాజ సేవే ధ్యేయం – వ్యవస్థాపకుడు గోపి దోమలపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం లోని నీర్నెంల గ్రామ పంచాయతీ కార్యాలయంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రముఖులు, ఫౌండేషన్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపి దోమలపల్లి మాట్లాడుతూ… సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలవడం, గ్రామీణ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలిపారు. యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ బాధ్యతాయుత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

గ్రామీణాభివృద్ధి, పేద విద్యార్థులకు విద్యా సహాయం, పర్యావరణ పరిరక్షణ, సమాజంలో అక్రమాలపై పోరాటం వంటి అంశాలను ఫౌండేషన్ ముఖ్యంగా చేపడుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, హనుమాన్ యువజన సంఘం ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఫౌండేషన్ భవిష్యత్ కార్యాచరణపై సభ్యులకు వివరించారు

Sthanikam

నీర్నెంలలో ఘనంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ

Article Image

సమాజ సేవే ధ్యేయం – వ్యవస్థాపకుడు గోపి దోమలపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం లోని నీర్నెంల గ్రామ పంచాయతీ కార్యాలయంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రముఖులు, ఫౌండేషన్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపి దోమలపల్లి మాట్లాడుతూ… సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలవడం, గ్రామీణ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలిపారు. యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ బాధ్యతాయుత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

గ్రామీణాభివృద్ధి, పేద విద్యార్థులకు విద్యా సహాయం, పర్యావరణ పరిరక్షణ, సమాజంలో అక్రమాలపై పోరాటం వంటి అంశాలను ఫౌండేషన్ ముఖ్యంగా చేపడుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, హనుమాన్ యువజన సంఘం ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఫౌండేషన్ భవిష్యత్ కార్యాచరణపై సభ్యులకు వివరించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News