Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:02 AM

నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. ఎస్పీ

నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. ఎస్పీ

నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. ఎస్పీ
May 26, 2026 11:46 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

అలవాటుగా నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం,జిల్లా భహిష్కరణకు చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు.మంగళవారం కోదాడ పట్టణంలోని కాశీనాదం పంక్షన్ హల్ నందు కోదాడ డివిజన్ స్థాయి పాత నేరస్థులకు,గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు,సస్పెక్ట్ షీటర్స్ కు నిర్వహించ పరివర్తన,సత్ప్రవర్తన అవగాహన కార్యక్రమం నందు పాల్గొని అవగాహన కల్పించారు. నేరాలకు పాల్పడితే సమాజంలో వ్యక్తిగత గౌరవం తగ్గుతుంది, క్షణికావేశంతో నేరాలకు, దాడులకు పాల్పడితే భవిష్యత్తులో సమస్యలు తప్పవు, నేరానికి పాల్పడితే ఏనాటికైనా చట్టపరమైన కఠిన శిక్షలు పడతాయని తెలిపారు. చిన్న చిన్న తప్పులు, నేరాలు చేసి జైలు పాలవకుండా జీవితాన్ని ఆస్వాదించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని తెలిపారు. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని ప్రతి ఒక్కరు సత్ప్రవర్తనతో మెలగాలి అని సూచించారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News