Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

న్యాల్కల్ మండలం రామతీర్థలో మడివాళ మాచిదేవ’రు జయంతి – విశేష పూజలు

న్యాల్కల్ మండలం రామతీర్థలో మడివాళ మాచిదేవ’రు జయంతి – విశేష పూజలు

న్యాల్కల్ మండలం రామతీర్థలో మడివాళ మాచిదేవ’రు జయంతి – విశేష పూజలు
01-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామతీర్థ గ్రామంలో వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మడివాళ మాచిదేవ’రు చిత్రపటానికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మడివాళ మాచిదేవ’రు సమాజానికి అందించిన సేవలు, ఆశయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కార్యక్రమంలో రామతీర్థ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉప సర్పంచ్ శ్రీకాంత్, ప్రతాప్ రెడ్డి, మొగులప్ప, ప్రభాకర్, రాజు పాల్గొని మాచిదేవ’రు ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ ఐక్యత, శాంతి, సేవాభావాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రాంతం: రామతీర్థ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా

Reporter: సంగమేశ్వర్ రెడ్డి

Sthanikam

న్యాల్కల్ మండలం రామతీర్థలో మడివాళ మాచిదేవ’రు జయంతి – విశేష పూజలు

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామతీర్థ గ్రామంలో వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మడివాళ మాచిదేవ’రు చిత్రపటానికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మడివాళ మాచిదేవ’రు సమాజానికి అందించిన సేవలు, ఆశయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కార్యక్రమంలో రామతీర్థ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉప సర్పంచ్ శ్రీకాంత్, ప్రతాప్ రెడ్డి, మొగులప్ప, ప్రభాకర్, రాజు పాల్గొని మాచిదేవ’రు ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ ఐక్యత, శాంతి, సేవాభావాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రాంతం: రామతీర్థ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా

Reporter: సంగమేశ్వర్ రెడ్డి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News