Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 12:59 AM

న్యాల్కల్‌ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు

న్యాల్కల్‌ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు

న్యాల్కల్‌ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు
May 29, 2026 07:54 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్ చొరవతో ఏర్పాటు

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్, గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో న్యాల్కల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సరిహద్దులో స్వాగత బోర్డును శుక్రవారం ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చే ప్రజలకు న్యాల్కల్ ప్రత్యేకతను చాటిచెప్పేలా ఈ బోర్డు ఏర్పాటు చేయడం విశేషం.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతతో పాటు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్వాగత బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ బోర్డు న్యాల్కల్ గ్రామ ప్రతిష్ఠను మరింత పెంచడమే కాకుండా, గ్రామ అభివృద్ధికి ప్రతీకగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News