Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

న్యాల్కల్‌ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు

న్యాల్కల్‌ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు

న్యాల్కల్‌ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు
29-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్ చొరవతో ఏర్పాటు

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్, గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో న్యాల్కల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సరిహద్దులో స్వాగత బోర్డును శుక్రవారం ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చే ప్రజలకు న్యాల్కల్ ప్రత్యేకతను చాటిచెప్పేలా ఈ బోర్డు ఏర్పాటు చేయడం విశేషం.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతతో పాటు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్వాగత బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ బోర్డు న్యాల్కల్ గ్రామ ప్రతిష్ఠను మరింత పెంచడమే కాకుండా, గ్రామ అభివృద్ధికి ప్రతీకగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


Sthanikam

న్యాల్కల్‌ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు

Article Image

గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్ చొరవతో ఏర్పాటు

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్, గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో న్యాల్కల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సరిహద్దులో స్వాగత బోర్డును శుక్రవారం ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చే ప్రజలకు న్యాల్కల్ ప్రత్యేకతను చాటిచెప్పేలా ఈ బోర్డు ఏర్పాటు చేయడం విశేషం.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతతో పాటు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్వాగత బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ బోర్డు న్యాల్కల్ గ్రామ ప్రతిష్ఠను మరింత పెంచడమే కాకుండా, గ్రామ అభివృద్ధికి ప్రతీకగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News