Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:27 PM

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు
04-02-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ / సంగారెడ్డి జిల్లా:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని హజ్రత్ పీరైబ్ సాహెబ్ దర్గా వద్ద జరుగుతున్న ఉర్సు జాతర సందర్భంగా బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే దర్గా పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీరైబ్ సాహెబ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.జాతర సందర్భంగా దువ్వా, నియాజ్, మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సైతం హాజరై జాతర వాతావరణాన్ని భక్తిశ్రద్ధలతో నింపారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

Sthanikam

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

Article Image

న్యాల్కల్ / సంగారెడ్డి జిల్లా:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని హజ్రత్ పీరైబ్ సాహెబ్ దర్గా వద్ద జరుగుతున్న ఉర్సు జాతర సందర్భంగా బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే దర్గా పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీరైబ్ సాహెబ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.జాతర సందర్భంగా దువ్వా, నియాజ్, మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సైతం హాజరై జాతర వాతావరణాన్ని భక్తిశ్రద్ధలతో నింపారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News