Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:33 AM

నవీన్ యాదవ్‌తో ఖమ్మం యాదవ కురుమ ప్రతినిధులకు ఘన సన్మానం

నవీన్ యాదవ్‌తో ఖమ్మం యాదవ కురుమ ప్రతినిధులకు ఘన సన్మానం

నవీన్ యాదవ్‌తో ఖమ్మం యాదవ కురుమ ప్రతినిధులకు ఘన సన్మానం
28-03-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆఖిల భారత యాదవ మహాసభ, గొర్రెల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తోపాటు, స్థానిక ఎన్నికల విజయులను సాధించిన ఖమ్మం జిల్లా యాదవ కురుమ సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించబడ్డారు.

జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి లోడిగ వెంకన్న యాదవ్, యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ మాట్లాడుతూ, యాదవ యువతకు ఐక్యత, రాజకీయ చైతన్యం కీలకం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, చేతుల నాగేశ్వరరావు, గూదే భద్రయ్య, మల్లె బోయిన శ్రీనివాస్, కనక బండి విజయలక్ష్మి, చంద్రకాని రమణ, తెల్లబోయిన రమణ, కోటేశ్వరరావు, మేకల సైదులు, బండారు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నవీన్ యాదవ్‌తో ఖమ్మం యాదవ కురుమ ప్రతినిధులకు ఘన సన్మానం

Article Image

ఆఖిల భారత యాదవ మహాసభ, గొర్రెల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తోపాటు, స్థానిక ఎన్నికల విజయులను సాధించిన ఖమ్మం జిల్లా యాదవ కురుమ సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించబడ్డారు.

జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి లోడిగ వెంకన్న యాదవ్, యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ మాట్లాడుతూ, యాదవ యువతకు ఐక్యత, రాజకీయ చైతన్యం కీలకం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, చేతుల నాగేశ్వరరావు, గూదే భద్రయ్య, మల్లె బోయిన శ్రీనివాస్, కనక బండి విజయలక్ష్మి, చంద్రకాని రమణ, తెల్లబోయిన రమణ, కోటేశ్వరరావు, మేకల సైదులు, బండారు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News