Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప  ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య
January 31, 2026 10:56 AM 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆయనతో పాటు నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృష్ణా నాయక్ పాల్గొని కాలనీవాసులతో మాట్లాడారు.

ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, ఎరువుల లభ్యతలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు అందిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కాలనీవాసులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News