Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:42 AM

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప  ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య
January 31, 2026 10:56 AM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆయనతో పాటు నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృష్ణా నాయక్ పాల్గొని కాలనీవాసులతో మాట్లాడారు.

ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, ఎరువుల లభ్యతలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు అందిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కాలనీవాసులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News