Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:29 PM

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప  ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య
January 31, 2026 10:56 AM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆయనతో పాటు నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృష్ణా నాయక్ పాల్గొని కాలనీవాసులతో మాట్లాడారు.

ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, ఎరువుల లభ్యతలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు అందిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కాలనీవాసులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News