PRINT TIME: May 12, 2026 08:15 PM
నల్లమడ లో వాటర్ ప్లాంట్ కార్మికుల ర్యాలీ
నల్లమడ లో వాటర్ ప్లాంట్ కార్మికుల ర్యాలీ
May 12, 2026 07:13 PM
17 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా, నల్లమాడలో సత్యసాయి తాగునీటి కార్మికులకు 5 నెలలు నుంచి బకాయిలు పడలేదని, పంప్ హౌస్ దగ్గర నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఐదు నెలల వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మేము మా కుటుంబాన్ని ఎలా పోషించాలో, మేము ఏమి తిని బ్రతకాలో మాకు తెలపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి