Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం పర్యటనని విజయవంతం చేయండి:పల్లె వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 08:15 PM

నల్లమడ లో వాటర్ ప్లాంట్ కార్మికుల ర్యాలీ

నల్లమడ లో వాటర్ ప్లాంట్ కార్మికుల ర్యాలీ

నల్లమడ లో వాటర్ ప్లాంట్ కార్మికుల  ర్యాలీ
May 12, 2026 07:13 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా, నల్లమాడలో సత్యసాయి తాగునీటి కార్మికులకు 5 నెలలు నుంచి బకాయిలు పడలేదని, పంప్ హౌస్ దగ్గర నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఐదు నెలల వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మేము మా కుటుంబాన్ని ఎలా పోషించాలో, మేము ఏమి తిని బ్రతకాలో మాకు తెలపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News