నల్గొండ: పట్టణంలోని ప్రకాశం బజార్లో కరీం స్టోర్ ఎదురుగా, సంకల్ప హాస్పిటల్ కింద నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ చక్ర టిఫిన్ టీ సెంటర్’ను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా యజమాని శేఖర్ రెడ్డి చిరంజీవి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన అల్పాహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇడ్లీ, దోశ, పూరి, బోండా, ఊతప్పతో పాటు టీ, పాలను అందుబాటు ధరల్లో అందిస్తున్నామని చెప్పారు.
ప్రారంభ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి