ప్రాణాల రక్షణే లక్ష్యం: నల్లగొండలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు
చిట్యాల ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్
రేపటి నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం మేరకు, హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే ఈ చర్య లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి