Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:17 PM

నల్లగొండ జిల్లాలో రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

నల్లగొండ జిల్లాలో రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

నల్లగొండ జిల్లాలో రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు
06-01-2026 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రాణాల రక్షణే లక్ష్యం: నల్లగొండలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

చిట్యాల ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

రేపటి నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం మేరకు, హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే ఈ చర్య లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.

Sthanikam

నల్లగొండ జిల్లాలో రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

Article Image

ప్రాణాల రక్షణే లక్ష్యం: నల్లగొండలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

చిట్యాల ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

రేపటి నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం మేరకు, హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే ఈ చర్య లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News