Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
February 13, 2026 10:11 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు


నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రకటించారు.అందువల్ల జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ప్రభావం తగ్గడంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభం కావడం ప్రజలకు భారీ ఉపశమనం కలిగించింది.

వివిధ శాఖల సమస్యలు, రోజువారీ ఫిర్యాదులను ప్రత్యక్షంగా వినిపించుకునే అవకాశంఇప్పుడు పునరుద్ధరించబడింది. జిల్లా అధికారులు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా చూస్తారని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

జారీ చేసినవారు: సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News