Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:50 PM

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
February 13, 2026 10:11 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు


నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రకటించారు.అందువల్ల జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ప్రభావం తగ్గడంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభం కావడం ప్రజలకు భారీ ఉపశమనం కలిగించింది.

వివిధ శాఖల సమస్యలు, రోజువారీ ఫిర్యాదులను ప్రత్యక్షంగా వినిపించుకునే అవకాశంఇప్పుడు పునరుద్ధరించబడింది. జిల్లా అధికారులు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా చూస్తారని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

జారీ చేసినవారు: సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News