Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి హామీ కొత్త పనుల కోసం సంగెం గ్రామంలో గ్రామసభ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 02:32 PM

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
13-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు


నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రకటించారు.అందువల్ల జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ప్రభావం తగ్గడంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభం కావడం ప్రజలకు భారీ ఉపశమనం కలిగించింది.

వివిధ శాఖల సమస్యలు, రోజువారీ ఫిర్యాదులను ప్రత్యక్షంగా వినిపించుకునే అవకాశంఇప్పుడు పునరుద్ధరించబడింది. జిల్లా అధికారులు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా చూస్తారని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

జారీ చేసినవారు: సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ

Sthanikam

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

Article Image


నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రకటించారు.అందువల్ల జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ప్రభావం తగ్గడంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభం కావడం ప్రజలకు భారీ ఉపశమనం కలిగించింది.

వివిధ శాఖల సమస్యలు, రోజువారీ ఫిర్యాదులను ప్రత్యక్షంగా వినిపించుకునే అవకాశంఇప్పుడు పునరుద్ధరించబడింది. జిల్లా అధికారులు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా చూస్తారని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

జారీ చేసినవారు: సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News