Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:41 AM

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు
February 01, 2026 03:04 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోటీలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్


సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని నలభై మూడు వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్ నామినేషన్ దాఖలు చేశారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణీత గడువులో నామినేషన్ సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజల సమస్యలను మున్సిపాలిటీ పాలనలో ప్రధానంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు.ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News