Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:52 PM

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు
February 01, 2026 03:04 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోటీలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్


సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని నలభై మూడు వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్ నామినేషన్ దాఖలు చేశారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణీత గడువులో నామినేషన్ సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజల సమస్యలను మున్సిపాలిటీ పాలనలో ప్రధానంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు.ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News