Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు
February 01, 2026 03:04 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోటీలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్


సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని నలభై మూడు వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్ నామినేషన్ దాఖలు చేశారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణీత గడువులో నామినేషన్ సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజల సమస్యలను మున్సిపాలిటీ పాలనలో ప్రధానంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు.ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News