Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:23 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు
March 22, 2026 11:51 AM 362 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను శోభనాద్రి పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానిస్తూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడిగే శ్రీనివాస్ గౌడ్, ముక్కముల నర్సింహా యాదవ్, రమేష్, సైదులు, శ్రీశైలం, జహంగీర్, తాడురు సైదులు, కన్నీబోయిన సైదులు, లింగ స్వామి, సాయి, ముక్కముల నరేందర్ తదితరులు ఉన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News