నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను శోభనాద్రి పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానిస్తూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడిగే శ్రీనివాస్ గౌడ్, ముక్కముల నర్సింహా యాదవ్, రమేష్, సైదులు, శ్రీశైలం, జహంగీర్, తాడురు సైదులు, కన్నీబోయిన సైదులు, లింగ స్వామి, సాయి, ముక్కముల నరేందర్ తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి