Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:07 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు
22-03-2026 371 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను శోభనాద్రి పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానిస్తూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడిగే శ్రీనివాస్ గౌడ్, ముక్కముల నర్సింహా యాదవ్, రమేష్, సైదులు, శ్రీశైలం, జహంగీర్, తాడురు సైదులు, కన్నీబోయిన సైదులు, లింగ స్వామి, సాయి, ముక్కముల నరేందర్ తదితరులు ఉన్నారు.



Sthanikam

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు

Article Image

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను శోభనాద్రి పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానిస్తూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడిగే శ్రీనివాస్ గౌడ్, ముక్కముల నర్సింహా యాదవ్, రమేష్, సైదులు, శ్రీశైలం, జహంగీర్, తాడురు సైదులు, కన్నీబోయిన సైదులు, లింగ స్వామి, సాయి, ముక్కముల నరేందర్ తదితరులు ఉన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News