Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:12 AM

నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు

నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు

నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు
02-05-2026 406 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మలేషియాలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2026లో “మోస్ట్ ప్రామిసింగ్ స్కూల్ ఆఫ్ ది ఇయర్” అవార్డును స్కూల్ అందుకుంది.

గ్లోబల్ ట్రింఫ్ ఫౌండేషన్ మరియు బ్రిక్స్ ఏషియన్ బిజినెస్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా వైందం కలంగ్, మలేషియాలో ఈ సమ్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేషియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చేతుల మీదుగా నాగార్జున స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు నకిరేకంటి అవార్డును స్వీకరించారు.

అదే కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి రేఖకు “బెస్ట్ ప్రిన్సిపల్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్” అవార్డు లభించింది.

ఈ అవార్డులు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నిర్వాహకులు, భవిష్యత్తులో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్కూల్ సిబ్బంది, మిత్రులు అభినందనలు తెలియజేశారు.

Sthanikam

నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు

Article Image

రామన్నపేట, : మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మలేషియాలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2026లో “మోస్ట్ ప్రామిసింగ్ స్కూల్ ఆఫ్ ది ఇయర్” అవార్డును స్కూల్ అందుకుంది.

గ్లోబల్ ట్రింఫ్ ఫౌండేషన్ మరియు బ్రిక్స్ ఏషియన్ బిజినెస్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా వైందం కలంగ్, మలేషియాలో ఈ సమ్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేషియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చేతుల మీదుగా నాగార్జున స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు నకిరేకంటి అవార్డును స్వీకరించారు.

అదే కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి రేఖకు “బెస్ట్ ప్రిన్సిపల్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్” అవార్డు లభించింది.

ఈ అవార్డులు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నిర్వాహకులు, భవిష్యత్తులో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్కూల్ సిబ్బంది, మిత్రులు అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News