Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:59 AM

ముష్పట్లలో ధాన్యం ట్రాక్టర్ పల్టీ

ముష్పట్లలో ధాన్యం ట్రాక్టర్ పల్టీ

ముష్పట్లలో ధాన్యం ట్రాక్టర్ పల్టీ
23-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్: మోత్కూర్ మండలం ముశిపట్ల గ్రామ శివారులోని వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. స్టేరింగ్ సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. స్థానికులు వెంటనే స్పందించి సహకారం అందిచడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Sthanikam

ముష్పట్లలో ధాన్యం ట్రాక్టర్ పల్టీ

Article Image

మోత్కూర్: మోత్కూర్ మండలం ముశిపట్ల గ్రామ శివారులోని వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. స్టేరింగ్ సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. స్థానికులు వెంటనే స్పందించి సహకారం అందిచడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News