Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:22 AM

మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం

మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం

మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం
March 18, 2026 04:33 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోలో మునికుంట్ల ఎల్లయ్య వర్ధంతిపై వచ్చిన వార్తల ప్రభావంతో సీపీఎం నాయకులు మరింత ఉత్సాహంగా ఉద్యమ కార్యక్రమాలను చేపట్టారు.

అమరజీవి మునికుంట్ల ఎల్లయ్య స్మారక స్థూపం వద్ద సీపీఎం పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ , మండల నాయకుడు బావండ్ల పల్లి బాలరాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లయ్య గారి ఉద్యమ స్ఫూర్తితో రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేంద్ర , సత్యం , నీలా ఐలయ్య తదితరులు, పీఎన్ఎం నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News