Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:06 AM

మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం

మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం

మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం
18-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోలో మునికుంట్ల ఎల్లయ్య వర్ధంతిపై వచ్చిన వార్తల ప్రభావంతో సీపీఎం నాయకులు మరింత ఉత్సాహంగా ఉద్యమ కార్యక్రమాలను చేపట్టారు.

అమరజీవి మునికుంట్ల ఎల్లయ్య స్మారక స్థూపం వద్ద సీపీఎం పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ , మండల నాయకుడు బావండ్ల పల్లి బాలరాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లయ్య గారి ఉద్యమ స్ఫూర్తితో రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేంద్ర , సత్యం , నీలా ఐలయ్య తదితరులు, పీఎన్ఎం నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం

Article Image

రామన్నపేట పట్టణంలోలో మునికుంట్ల ఎల్లయ్య వర్ధంతిపై వచ్చిన వార్తల ప్రభావంతో సీపీఎం నాయకులు మరింత ఉత్సాహంగా ఉద్యమ కార్యక్రమాలను చేపట్టారు.

అమరజీవి మునికుంట్ల ఎల్లయ్య స్మారక స్థూపం వద్ద సీపీఎం పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ , మండల నాయకుడు బావండ్ల పల్లి బాలరాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లయ్య గారి ఉద్యమ స్ఫూర్తితో రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేంద్ర , సత్యం , నీలా ఐలయ్య తదితరులు, పీఎన్ఎం నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News