Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:22 PM

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో
February 09, 2026 03:11 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షోలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థుల విజయానికి నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. మళ్లీ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ రోడ్ షోలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వార్డు అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News