Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:11 PM

ముకుందాపురం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు సన్మానం

ముకుందాపురం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు సన్మానం

ముకుందాపురం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు సన్మానం
May 17, 2026 04:58 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. సర్పంచ్ రాములమ్మ అంజయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన 'బడిబాట' కరపత్రాన్ని ఆవిష్కరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News