PRINT TIME: May 26, 2026 03:11 PM
ముకుందాపురం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు సన్మానం
ముకుందాపురం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు సన్మానం
May 17, 2026 04:58 PM
8 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. సర్పంచ్ రాములమ్మ అంజయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన 'బడిబాట' కరపత్రాన్ని ఆవిష్కరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి