Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 03:54 AM

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
March 29, 2026 04:53 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల నరసింహ అకస్మాత్తుగా మరణించడం జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం, అలాగే మృతునికి చిన్నపిల్లలయినా ముగ్గురు కుమార్తెలు కలరు. దయార్థ హృదయంతో గ్రామ సర్పంచ్ వేముల అనుష 2000 రూపాయలను, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కల మాధవ రెడ్డి 10000 రూపాయలను, సీతారామచంద్ర స్వామి దేవస్థానం కమిటీ 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేముల అనూష, జక్కా దామోదర్ రెడ్డి, వాకిటి సంజీవరెడ్డి, పల్లెర్ల మల్లేష్,కోమటిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, బుగ్గ మనోజ్ కుమార్, సిలువేరు మహేష్, బుగ్గ మధు, పర్వతం రాజు, జక్కీడి చంద్రారెడ్డి, బందారపు నరేష్ ఈదుల నరేష్ పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News