Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 06:36 PM

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
March 29, 2026 04:53 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల నరసింహ అకస్మాత్తుగా మరణించడం జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం, అలాగే మృతునికి చిన్నపిల్లలయినా ముగ్గురు కుమార్తెలు కలరు. దయార్థ హృదయంతో గ్రామ సర్పంచ్ వేముల అనుష 2000 రూపాయలను, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కల మాధవ రెడ్డి 10000 రూపాయలను, సీతారామచంద్ర స్వామి దేవస్థానం కమిటీ 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేముల అనూష, జక్కా దామోదర్ రెడ్డి, వాకిటి సంజీవరెడ్డి, పల్లెర్ల మల్లేష్,కోమటిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, బుగ్గ మనోజ్ కుమార్, సిలువేరు మహేష్, బుగ్గ మధు, పర్వతం రాజు, జక్కీడి చంద్రారెడ్డి, బందారపు నరేష్ ఈదుల నరేష్ పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News