Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:31 AM

మోటకొండూరు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

మోటకొండూరు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

మోటకొండూరు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ
11-01-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేత

మోటకొండూరు:స్థానికం మండల రిపోర్టర్

యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటకొండూరు మండల లబ్ధిదారులు మోటకొండూరు గ్రామానికి చెందిన మాల్గు నవీన్,వంగపల్లి లావణ్య,భావండ్లపల్లి వెంకటేష్,వంగపల్లి సురేష్,భూబండ్ల యాదయ్య,చామాపూర్ గ్రామానికి చెందిన మస్తేరు దాసరి తేజ మనోహర్ రెడ్డి,ఇక్కుర్తి గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మి,అమ్మనబోలు గ్రామానికి చెందిన మాటూరు చంద్రమ్మ,తెర్యల గ్రామానికి చెందిన బి.శంకర్,నాంచారి పేట గ్రామానికి చెందిన మేడి రోజా,బి.పాండు చారి అనంతరం యాదగిరిగుట్ట,రాజాపేట,తుర్కపల్లి,బొమ్మలరామారం,గుండాల,ఆత్మకూర్ మండల ప్రాంత గ్రామాల లబ్ధిదారుల చెక్కలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ సర్పంచులు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోటకొండూరు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

Article Image

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేత

మోటకొండూరు:స్థానికం మండల రిపోర్టర్

యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటకొండూరు మండల లబ్ధిదారులు మోటకొండూరు గ్రామానికి చెందిన మాల్గు నవీన్,వంగపల్లి లావణ్య,భావండ్లపల్లి వెంకటేష్,వంగపల్లి సురేష్,భూబండ్ల యాదయ్య,చామాపూర్ గ్రామానికి చెందిన మస్తేరు దాసరి తేజ మనోహర్ రెడ్డి,ఇక్కుర్తి గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మి,అమ్మనబోలు గ్రామానికి చెందిన మాటూరు చంద్రమ్మ,తెర్యల గ్రామానికి చెందిన బి.శంకర్,నాంచారి పేట గ్రామానికి చెందిన మేడి రోజా,బి.పాండు చారి అనంతరం యాదగిరిగుట్ట,రాజాపేట,తుర్కపల్లి,బొమ్మలరామారం,గుండాల,ఆత్మకూర్ మండల ప్రాంత గ్రామాల లబ్ధిదారుల చెక్కలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ సర్పంచులు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News