Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో కృష్ణాష్టమి, బోనాల పండుగల తేదీలు ఖరారు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:30 PM

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా సరస్వతి అమ్మవారికి వైభవోపేత పూజలు

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా సరస్వతి అమ్మవారికి వైభవోపేత పూజలు

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా సరస్వతి అమ్మవారికి వైభవోపేత పూజలు
13-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాకతీయుల కాలం నాటి పిల్లలమర్రి శివాలయాల్లో భక్తుల రద్దీ

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా చారిత్రాత్మకమైన 12వ శతాబ్దపు కాకతీయుల కాలంనాటి పిల్లలమర్రి శివాలయాలు లో పూజలు వైభవంగా నిర్వహించబడ్డాయి.ఉదయం వేళ శ్రీ సరస్వతి అమ్మవారు వారికి విశేష అభిషేకం నిర్వహించారు.

అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక ఆరాధనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. తదుపరి శ్రీ చక్ర దేవత కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు సమూహంగా కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారిని ప్రార్థించారు. పూజల అనంతరం నీరాజన మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కాకతీయుల శిల్పకళకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాల్లో ప్రతి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ వైభవం, చారిత్రక ప్రాధాన్యత భక్తులను ఆకర్షిస్తోంది.

Sthanikam

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా సరస్వతి అమ్మవారికి వైభవోపేత పూజలు

Article Image

కాకతీయుల కాలం నాటి పిల్లలమర్రి శివాలయాల్లో భక్తుల రద్దీ

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా చారిత్రాత్మకమైన 12వ శతాబ్దపు కాకతీయుల కాలంనాటి పిల్లలమర్రి శివాలయాలు లో పూజలు వైభవంగా నిర్వహించబడ్డాయి.ఉదయం వేళ శ్రీ సరస్వతి అమ్మవారు వారికి విశేష అభిషేకం నిర్వహించారు.

అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక ఆరాధనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. తదుపరి శ్రీ చక్ర దేవత కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు సమూహంగా కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారిని ప్రార్థించారు. పూజల అనంతరం నీరాజన మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కాకతీయుల శిల్పకళకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాల్లో ప్రతి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ వైభవం, చారిత్రక ప్రాధాన్యత భక్తులను ఆకర్షిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News