Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

మంత్రి,ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా

మంత్రి,ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా

మంత్రి,ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా
February 09, 2026 03:11 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ షాబుద్దీన్ వార్డులో విస్తృతంగా పర్యటించారు. గడప,గడపకు తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, శక్తివంచన లేకుండా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో సమస్యలన్నింటినీ పూర్తి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News