PRINT TIME: May 26, 2026 02:46 PM
మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి
మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి
May 19, 2026 09:51 PM
24 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవితను మంగళవారం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్బంగా పలు సమస్యల పరిష్కారానికి మంత్రి సవితమ్మకు వినతి పత్రాలను అందచేశారు. వాటిని పరిశీలించిన మంత్రి సవిత సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి