Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:32 AM

మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి

మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి

మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే  కృష్ణ చైతన్య రెడ్డి
19-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవితను మంగళవారం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్బంగా పలు సమస్యల పరిష్కారానికి మంత్రి సవితమ్మకు వినతి పత్రాలను అందచేశారు. వాటిని పరిశీలించిన మంత్రి సవిత సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు.

Sthanikam

మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి

Article Image

తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవితను మంగళవారం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్బంగా పలు సమస్యల పరిష్కారానికి మంత్రి సవితమ్మకు వినతి పత్రాలను అందచేశారు. వాటిని పరిశీలించిన మంత్రి సవిత సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News