Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:58 AM

మంత్రి కోమటిరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు

మంత్రి కోమటిరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు

మంత్రి కోమటిరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు
23-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు

మేయర్ చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మంత్రిని కలిసి బోకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిసి బోకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

మంత్రి కోమటిరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు

Article Image

మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు

మేయర్ చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మంత్రిని కలిసి బోకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిసి బోకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News