Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:36 AM

మంత్రి బట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి విజయమ్మ, వైఎస్ షర్మిల రెడ్డి లకు ఆహ్వానం

మంత్రి బట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి విజయమ్మ, వైఎస్ షర్మిల రెడ్డి లకు ఆహ్వానం

మంత్రి బట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి విజయమ్మ, వైఎస్ షర్మిల రెడ్డి లకు ఆహ్వానం
01-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డిని తెలంగాణ మంత్రి బట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిసి తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానించారు.

వచ్చే నెల 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, వారికి స్వయంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని సౌహార్ద వాతావరణంలో భేటీ కొనసాగింది.

వివాహ వేడుకకు రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిసింది.

Sthanikam

మంత్రి బట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి విజయమ్మ, వైఎస్ షర్మిల రెడ్డి లకు ఆహ్వానం

Article Image

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డిని తెలంగాణ మంత్రి బట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిసి తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానించారు.

వచ్చే నెల 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, వారికి స్వయంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని సౌహార్ద వాతావరణంలో భేటీ కొనసాగింది.

వివాహ వేడుకకు రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News